మయన్మార్లో సైబర్ బానిసత్వానికి గురైన 22 మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతను సురక్షితంగా భారతదేశానికి తీసుకువచ్చారు. నవంబర్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 120 మందికి పైగా బాధితులను తిరిగి స్వదేశానికి రప్పించారు. ఈ రక్షణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీఐడీ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో నిర్వహించింది. ఈ సందర్భంగా సీఐడీ ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా, బాధితుడు శ్రీనివాస్ ఈ అక్రమ రవాణా, మోసాలపై కీలక వివరాలను వెల్లడించారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
#CyberSlavery #MyanmarRescue #APCID #HumanTrafficking #YouthRescue
#CyberCrime #IndiaRescueMission #SafeReturn #StopTrafficking #AsianetNewsTelugu #AndhraPradesh
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Download the Asianet News App now! Available on Android & iOS
👉 Android:
https://play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN
👉 iOS:
https://apps.apple.com/in/app/asianet-news-official/id1093450032
Like and Subscribe:
WhatsApp ► https://whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T
Website ► https://telugu.asianetnews.com/
YouTube ► https://www.youtube.com/@AsianetNewsTelugu
Facebook ► https://www.facebook.com/AsianetNewsTelugu/
Twitter ► https://x.com/asianetnewstl
Instagram ► https://www.instagram.com/asianetnews.telugu/